దేవీ నవరాత్రులు ముగియనున్నాయి. ఈ నేపధ్యంలో అమ్మవారు 9 అవతారాలలో భక్తులకు కటాక్షిస్తున్నారు. ఈ నవరాత్రుల కాలంలో దుర్గాదేవికి పూజలు చేసి స్తుతించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
పూర్వజన్మల పాపాలు హరింపబడి, సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఈ క్రింది గాయత్రి మంత్రాలను స్మరిస్తే ఈతిబాధలు తొలగిపోయి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి శుభఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు.