Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (12:36 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల గళం విప్పారు. ఈరోజు ఆమె ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. 
 
ధర్నాకు ముందు ఆమె విపక్ష నేతలతో సమావేశమై వివిధ పార్టీల నేతల మద్దతు కోరారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌తో సమావేశమైన ఆమె, ఉదయం 10.30 గంటలకు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మద్దతివ్వాలని ఏపీసీసీ చీఫ్ అభ్యర్థించారు. 
 
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్‌లో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో షర్మిలతోపాటు ఏపీ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments