Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

సెల్వి
శనివారం, 14 డిశెంబరు 2024 (19:40 IST)
Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక, మాండ్య జిల్లా నాగమంగళ తాలూకా సుఖధరే గ్రామంలో శనివారం 26 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు మ్యాచ్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు ఉడిపి జిల్లా హెబ్రీకి చెందిన ప్రీతం శెట్టి. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ టోర్నీలో ఆయన పాల్గొన్నాడు. కానీ ప్రీతమ్ ఒక మ్యాచ్ తర్వాత ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. 
 
మళ్లీ వైద్యులు ఆడేందుకు ఫిట్‌ అంటూ ప్రకటించబడిన తర్వాత, మైదానంలోకి తిరిగి వచ్చాడు, అయితే అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. తక్షణమే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన ఛాతి నొప్పితో ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments