మోదీ జీ... మీరే మా నాన్నను కాపాడాలి... ఓ బాలిక ఉత్తరం

చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:42 IST)
చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహ్రానాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని అతడిని ఆసుపత్రిలో చూపించి మందులు వాడారు. 
 
చేతిలో డబ్బు లేకపోవడంతో బాధితుడిని ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చాక మందులు వాడకపోవడంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. దీనితో అతడి కుమార్తె ఇషు కుమారి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయాన్ని అర్థిస్తూ ఓ ఉత్తరం రాసింది. 
 
ఈ ఉత్తరాన్ని, ఆమెను ఓ వ్యక్తి ఫోటో తీసి మైక్రో బ్లాగింగ్ సైట్లలో పోస్టు చేశాడు. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దృష్టికి రావడంతో వెంటనే బాలిక ఉత్తరంపై స్పందించి, ఆమె తండ్రికి వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments