Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్ సభ ఎన్నికల్లో నిలువునా ముంచారు: ములాయం సింగ్

Webdunia
మంగళవారం, 24 మార్చి 2015 (09:58 IST)
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తన పార్టీ కార్యకర్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తనను నిలువునా ముంచారని ఆవేశించారు. కార్యకర్తలు తన ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 నుంచి 45 స్థానాలు గెలుచుకుని ఉంటే, కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి ఉండేవాళ్లమని అన్నారు. 
 
సోషలిస్టు రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ములాయం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా, సమాజ్ వాదీ పార్టీ 5 స్థానాల్లోనే నెగ్గింది. 
 
ములాయం, ఆయన కోడలు డింపుల్ యాదవ్, మేనల్లుళ్లు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్, మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రమే నెగ్గారు. యూపీలో బీజేపీ దాదాపు ఊడ్చిపారేసింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments