Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘర్షణలు వద్దు.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం.. మందిరంపై యోగి మాట

వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (16:08 IST)
వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. 
 
ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక 'పాంచజన్య'కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సుప్రీంకోర్టు సూచనను స్వాగతించారు. 'సుప్రీంకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఆయన తెలిపారు.
 
కాగా, రామమందిరం వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పక్షం రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన విషయం తెల్సిందే. అయోధ్య అంశం సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్నదని, కోర్టు వెలుపల సంబంధిత పార్టీలు కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచనపై యోగి ఆదిత్యనాథ్ పై విధంగా స్పందించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments