Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘర్షణలు వద్దు.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం.. మందిరంపై యోగి మాట

వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (16:08 IST)
వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. 
 
ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక 'పాంచజన్య'కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సుప్రీంకోర్టు సూచనను స్వాగతించారు. 'సుప్రీంకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఆయన తెలిపారు.
 
కాగా, రామమందిరం వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పక్షం రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన విషయం తెల్సిందే. అయోధ్య అంశం సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్నదని, కోర్టు వెలుపల సంబంధిత పార్టీలు కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచనపై యోగి ఆదిత్యనాథ్ పై విధంగా స్పందించారు. 

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments