Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెండ్ చేస్తే ఇక ఇంటికే : యూపీ ప్రభుత్వ అధికారులకు సీఎం షాక్

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు డుమ్మాకొడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే అధికారులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు మీద తప్పులు చేస్తున్న ప్ర

Webdunia
మంగళవారం, 30 మే 2017 (10:41 IST)
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు డుమ్మాకొడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే అధికారులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు మీద తప్పులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఎంతమాత్రమూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా... క్రమశిక్షణ చర్యల కింద సస్పెన్షన్ వేటుకు గురైన అధికారులు, కొంతకాలం తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నారని, ఇకపై అటువంటిది ఉండబోదని చెప్పారు. అధికారి తప్పు చేస్తూ పట్టుబడితే, డిస్మిస్ చేసి శాశ్వతంగా ఉద్యోగానికి దూరం చేస్తామని హెచ్చరించారు. అందువల్ల ప్రభుత్వ అధికారులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments