Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మంత్రులుగా నేరగాళ్లు తప్ప దొరకరా? యోగి ఆదిత్యనాథ్ అంతపని చేశారెందుకు?

భాజపాలో క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడిగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి వరుస విజయాల పరంపర రికార్డును సృష్టించిన నాయకుడుగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. అలాగే అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించారు. ఐతే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన మం

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (13:31 IST)
భాజపాలో క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడిగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి వరుస విజయాల పరంపర రికార్డును సృష్టించిన నాయకుడుగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. అలాగే అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించారు. ఐతే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన మంత్రిమండలిలో 20 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారిని మంత్రులుగా చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఉత్తరప్రదేశ్ పాలనా పగ్గాల్లో నేర చరితులు కూడా భాగస్వామ్యం పంచుకోక తప్పదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గతంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా పలువురు మంత్రులు ఇలాగే నేర చరిత్రతో ప్రజలను బెంబేలెత్తించేశారు. అఖిలేష్ ఓడిపోవడంతో హమ్మయ్య అనుకున్నారు జనం. కానీ మరోసారి యోగి ఆదిత్యనాథ్ మంత్రుల్లో 20 మంది నేరగాళ్లు వున్నారన్న వార్త తెలియగానే యూపి ప్రజలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. మరి యోగి ఆదిత్యనాథ్ దీనిపై పునరాలోచన చేస్తారో లేదో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments