Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారంతా.. బ్రెయిన్ డెడ్..?: యశ్వంత్ సిన్హా

Webdunia
బుధవారం, 24 జూన్ 2015 (18:35 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా.. అదే పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై మండిపడ్డారు. బీజేపీలో 70 ఏళ్లు దాటిన నేతలందరినీ మంత్రులుగా తీసుకోకూడదని మోడీ పెట్టిన నిబంధనపై సిన్హా ఫైర్ అయ్యారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన మే 26, 2014న బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారంతా బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అలా బ్రెయిన్ డెడ్ అయిన వారిలో తాను కూడా ఉన్నానని యశ్వంత్ సిన్హా తెలిపారు. 
 
అలాగే మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై కూడా సిన్హా విమర్శలు చేశారు. బీజేపీ అగ్రనేతలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టారు. కాగా మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్.. చంద్రశేఖర్ ప్రభుత్వాల్లో ఆర్థిక, విదేశాంగ వ్యవహారాల శాఖలను యశ్వంత్ నిర్వహించారు. కాగా ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వంలో యశ్వంత్ కుమారుడు జయంత్ సిన్హా ఆర్థిక శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments