Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మశాలలో ప్రధాని నరేంద్ర మోడీకి యామి గౌతమ్ స్వాగతం

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (19:07 IST)
రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నటి యామి గౌతమ్ నవంబర్ 7 మరియు 8 తేదీలలో జరిగే రెండు రోజుల సదస్సులో పాల్గొనడానికి నిన్న ధర్మశాల చేరుకున్నారు. బిలాస్‌పూర్‌లో తన మూలాలను కలిగి ఉన్న ఈ నటి చండీఘర్‌‌లో పెరిగారు. నటనను వృత్తిగా ఎంచుకున్న యామీ ముంబైలో వుంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. యామి ఈ మధ్యాహ్నం ప్రధానిని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇద్దరూ ఆహారాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ మరియు రాష్ట్ర పారిశ్రామిక మంత్రి బిక్రామ్ ఠాకూర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments