Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు పరోటాలో పురుగు.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 3 మే 2023 (10:17 IST)
parota
తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ వరకు వందే భారత్ రైలును ప్రారంభించారు. గత నెల 25న తిరువనంతపురంలో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. 
 
ఈ రైలులోని ఈ-1 కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ప్రయాణీకులకు ఆహారంగా పరోటాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి అందించిన పరోటాలో పురుగును గుర్తించారు. దీంతో షాక్‌కు గురైన ప్రయాణికుడు పరోటా పార్శిల్‌ను అలాగే వుంచి.. కాసర్‌గోడ్‌కు రాగానే రైల్వే స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదుపై పాలక్కాడ్ రైల్వే డివిజన్‌కు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments