మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జాయిని జిల్లాలో ఉన్న కాలభైరవ మందిరం దగ్గరకి వచ్చిన ఒక నందిని చూసి అక్కడి జనం ఆశ్చర్యపోతున్నారు. ఆ నందికి మూడు కళ్ళు, త్రిశూల ఆకారంలో ఉన్న మూడుకొమ్ములు ఉన్నాయి. ఆ నంది పరమశివుడి ఆకారమే అని పూజలు చేస్తున్నారు. అది ఎక్కడి ను
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జాయిని జిల్లాలో ఉన్న కాలభైరవ మందిరం దగ్గరకి వచ్చిన ఒక నందిని చూసి అక్కడి జనం ఆశ్చర్యపోతున్నారు. ఆ నందికి మూడు కళ్ళు, త్రిశూల ఆకారంలో ఉన్న మూడుకొమ్ములు ఉన్నాయి. ఆ నంది పరమశివుడి ఆకారమే అని పూజలు చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదని చెబుతున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.