Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ పేరుతో మత్తుమందిచ్చి ఐదేళ్ల పాటు అత్యాచారం..

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (14:25 IST)
ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మరుగున పడట్లేదు. దొంగ బాబాలను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బెంగళూరులో మత్తు మందు ఇచ్చి ఓ నకిలీ బాబా ఐదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దొంగ బాబా ఆ మహిళకు వివాహం కాకుండా అడ్డుకుంటూ.. ఐదేళ్ల పాటు బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మల్లేశ్వరంలో వివాహం కాకపోవడంతో పరిహారం కోసం కుటుంబ సభ్యుల సూచనలతో ఐదేళ్ల క్రితం ఆనందమూర్తి అనే బాబాను కలిశానని చెప్పింది బాధితురాలు.

పూజ చేస్తున్న సమయంలో ఇచ్చిన పానీయంతో స్పృహ తప్పిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో అతని భార్య లత తన ఫోనులో రికార్డ్ చేసిందని చెప్పింది.

ఈ వీడియోను అడ్డం పెట్టుతుని ఐదేళ్ల పాటు తనపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడని.. మూడేళ్ల పాటు పెళ్లిని చెడగొడుతున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెదిరింపులకు గురిచేయడంతో ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చామని.. పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments