Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో భయానక సంఘటన జరిగింది. బస్సులో ఎక్కిన ఓ ప్రయాణికురాలుకి వాంతులు అవుతుండటంతో బస్సు కిటికీ అద్దం తీసి వాంతి చేసుకునేందుకు తల బైటకు పెట్టింది. అంతే... తల తెగి ఎగిరి రోడ్డుపై పడింది.
 
ఈ భయానక ఘటన వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలోని ఆలహళ్లి గ్రామ నివాసి 58 ఏళ్ల శివలింగమ్మ కర్నాటక ఆర్టీసి బస్సు ఎక్కింది. బస్సులో కుడివైపు సీట్లో కూర్చుని ప్రయాణిస్తుండగా ఆమెకి వాంతులు అయ్యాయి. దీనితో తలను బైటకు పెట్టి వాంతి చేసుకుంటోంది. ఇంతలో వాయువేగంతో దూసుకు వచ్చిన టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో శివలింగమ్మ తల, కుడి చేయి రెండూ తెగి ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన చూసి బస్సులో ప్రయాణికులు భయంతో కేకలు వేసారు. ఐతే టిప్పర్ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments