Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది
ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో భయానక సంఘటన జరిగింది. బస్సులో ఎక్కిన ఓ ప్రయాణికురాలుకి వాంతులు అవుతుండటంతో బస్సు కిటికీ అద్దం తీసి వాంతి చేసుకునేందుకు తల బైటకు పెట్టింది. అంతే... తల తెగి ఎగిరి రోడ్డుపై పడింది.
 
ఈ భయానక ఘటన వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలోని ఆలహళ్లి గ్రామ నివాసి 58 ఏళ్ల శివలింగమ్మ కర్నాటక ఆర్టీసి బస్సు ఎక్కింది. బస్సులో కుడివైపు సీట్లో కూర్చుని ప్రయాణిస్తుండగా ఆమెకి వాంతులు అయ్యాయి. దీనితో తలను బైటకు పెట్టి వాంతి చేసుకుంటోంది. ఇంతలో వాయువేగంతో దూసుకు వచ్చిన టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో శివలింగమ్మ తల, కుడి చేయి రెండూ తెగి ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన చూసి బస్సులో ప్రయాణికులు భయంతో కేకలు వేసారు. ఐతే టిప్పర్ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments