Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు ఆరోగ్యం కోసం కుమార్తెను బలిచ్చిన కసాయి తల్లి

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (15:11 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న 16 యేళ్ల కుమారుడి ఆరోగ్యం బాగుపడాలని కన్న కుమార్తెను బలిచ్చిందో కసాయి తల్లి. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. డీఎస్పీ తరుణ్ కాంత్ వెల్లడించిన వివరాల మేరకు.. రేఖ అనే మహిళకు 16 యేళ్ల కుమారుడు నికేంద్ర సింగ్ ఉన్నాడు. ఈ బాలుడినికి గుండెలో రధ్రం వుందని వైద్యులు చెప్పారు. పైగా, అతని మానసికస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో ఎవరినైనా బలిస్తే కొరుడు ఆరోగ్యం బాగుపడుతుందని రేఖకు కొందరు చెప్పారు. 
 
అసలే మూఢనమ్మకం అధికంగా ఉండే రేఖ... తొలుత తన బిడ్డ కోసం భర్తను బలి ఇవ్వాలని ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ తర్వాత తన ఏడేళ్ల కుమారుడు సింగం, కుమార్తె సంజనను కత్తితో పొడిచి, చంపడానికి ప్రయత్నించింది. అది కూడా విఫలమైంది. 
 
కానీ, అదే రోజు రోజు సాయంత్రం కుమార్తెకు స్నానం చేయిస్తూ బాత్రూమ్‌లోనే కత్తితో గొంతుకోసి చంపేసింది" అని డీఎస్పీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేఖను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments