Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అంధురాలిపై అత్యాచారం..

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (13:50 IST)
ఉత్తరప్రదేశ్‌లో అతివలకు రక్షణ లేకుండా పోతోంది. హథ్రాస్‌ ఘటనలపై ఓవైపు నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండగానే.. మరికొన్ని సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా యుపీలోని ముజఫర్‌ నగర్‌లో మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. గన్‌ పాయింట్‌లో పెట్టి ఓ మహిళను చెరుకు తోటల్లోకి లాక్కొళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శర్వణ్‌ కుమార్‌ అనే నిందితుణ్ని అరెస్టు చేశామని పోలీసులు సోమవారం తెలిపారు. ఐపిసి సెక్షన్‌ కింద పలు కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ అంధురాలిపై కొన్ని నెలలుగా సమీప బంధువొకరు అత్యాచారానికి పాల్పడ్డాడని మరో సంఘటనకు సంబందించిన వివరాలను పోలీసులు తెలిపారు. ఆ నిందితునిపై ఐపీసీలోని 376, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments