Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన గర్భిణి...

వరుణ్
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (12:20 IST)
ఆక్యుపంక్చర్ విధానం ద్వారా ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన ఓ గర్భిణి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగింది. ఈ ఘటనలో 33 యేళ్ల మహిళ చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల గర్భిణి షెమీరా బీవీ ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నించింది. నొప్పులతో తీవ్ర రక్తస్రావమయ్యాక ఆస్పత్రిలో చేరగా తల్లీబిడ్డా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతురాలి భర్త నయాజ్‌ను అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. షెమీరా బీవీ కొన్నాళ్ల క్రితం నాలుగోసారి గర్భం దాల్చారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కసారి కూడా వైద్యుడిని సంప్రదించలేదు. భర్తతో కలిసి ఆక్యుపంక్చర్ నిపుణుడి వద్ద వైద్యం చేయించుకునేది. 
 
వైద్యుడిని ఆమె సంప్రదించేందుకు నయాజ్ ఒప్పుకోలేదని, ఆశావర్కర్లను ఇంట్లోకి రానివ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 'సాధారణ కాన్పు కోసమే నయాజ్ పట్టుబట్టి, దాని సంబంధిత వీడియోలు యూట్యూబ్‌లో చూసేవాడు. షెమీరాను ఇరుగుపొరుగువారితో మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదు. ఇంట్లో ఒంటరిగా ఉండమని నిర్బంధించేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments