Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను నిత్యానంద చెరబట్టాడు.. రక్షించండి... కలెక్టర్‌కు వినతి

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి మరోమారు వార్తలకెక్కారు. తన భార్యను నిత్యానంద చెరబట్టాడనీ, ఆయననుంచి తన భార్యను రక్షించి తనకు అప్పగించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి వినతిపత్రం అం

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (10:50 IST)
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి మరోమారు వార్తలకెక్కారు. తన భార్యను నిత్యానంద చెరబట్టాడనీ, ఆయననుంచి తన భార్యను రక్షించి తనకు అప్పగించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి వినతిపత్రం అందజేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నామక్కల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో తన భార్య, కుమారుడు కొన్ని నెలల క్రితం బెంగుళూరులోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారని, ఆ తర్వాత వారు తిరిగి రాలేదని పిటిషన్‌లో బాధితుడు పేర్కొన్నాడు. 
 
ఈ విషయం గురించి ఇప్పటికే నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బెంగుళూరుకు వెళ్లిన పోలీసులు తన కుమారుడిని విడిపించారని తెలిపాడు. కానీ, తన భార్య ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదని వాపోయాడు.
 
ఫలితంగా తాను గత ఎనిమిది నెలలుగా మానసిక వేదనను అనుభవిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తనకు ఆత్మహత్య తప్పమరో దారి లేదని... తన భార్యను నిత్యానంద నుంచి విడిపించాలని కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments