Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ భర్త భార్యపై గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మాజీ భర్త భార్య (సవతి)పై ఓ మహిళ సామూహిక అత్యాచారం చేయించింది. ఇందుకోసం ఆ మహిళ కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (16:31 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మాజీ భర్త భార్య (సవతి)పై ఓ మహిళ సామూహిక అత్యాచారం చేయించింది. ఇందుకోసం ఆ మహిళ కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హర్యానా రాష్ట్రంలోని అంబాలాకు చెందిన ఓ వ్యక్తి మనస్పర్థలు కారణంగా తొలి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరో మహిళను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఈయన తన రెండో భార్యతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీన్ని తొలి భార్య జీర్ణించుకోలేక పోయింది. ఎలాగైనా తన మాజీ భర్త కాపురాన్ని కూల్చాలని తన కుంటుంబంతో కలిసి పథకం రచించింది. 
 
కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడి ఇంటిపై దాడి చేసిన సదరు మహిళ.. భార్యభర్తలను కిడ్నాప్‌ చేసి.. రెండు వేర్వేరు వాహనాల్లో వారిని పానిపట్‌కు తరలించారు. తన మాజీ భర్తకు విడాకులు ఇవ్వాలని బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె అంగీకరించక పోవడంతో తీవ్రంగా కొట్టడమే కాకుండా ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొల్పింది. వారి చెర నుంచి బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం