Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రాత్రి ముగియకముందే భర్తను చంపి నగలతో ఉడాయించిన భార్య!

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (09:49 IST)
పెళ్లి చేసుకుని 24 గంటలైనా గడవకముందే.. నూతన వరుడిని హత్య చేసి.. డబ్బు, నగలతో ఉడాయించిందో నవ వధువు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నిర్మల్‌ సింగ్‌ మొదటి భార్య చనిపోయింది. అతడికి దివ్యాంగ్‌ అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఇటీవల తార అనే మహిళతో సింగ్‌కు పరిచయం ఏర్పడటంతో ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అదే రాత్రి సింగ్‌, ఆయన కుమారుడికి తార మత్తుమందు ఇచ్చింది. అనంతరం సింగ్‌ను హత్య చేసిడబ్బు, నగలతో పరారైంది. 
 
స్పృహలోకి వచ్చిన దివ్యాంగ్‌ ఘటన గురించి స్థానికులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం తార దివ్యాంగ్‌ మొబైల్‌ఫోన్‌ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments