Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీ పూరీలను గప్ చుప్‌తో మింగింది.. అంతే ఆమె ప్రాణాలు పోయాయి...!

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:09 IST)
పానీ పూరీలంటే చాలామందికి తెగ ఇష్టం. ఇంకా పానీకి ఇచ్చే చింతపండు నీళ్లు లేకుండా పానీలు నోట్లోకి దిగవు. అయితే చిన్న చిన్న డొల్ల పూరీలో చింతపండు నీరు అంటే గప్ చుప్ అనే దాన్ని నింపుకుని గుటుక్కున మింగేస్తుంటారు. చాలామంది.

అయితే అదే ప్రస్తుతం ఓ మహిళ ప్రాణాలు తీసింది. పూరీలో గప్ చుప్‌ను నింపి నోట్లో వేసుకున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. తొందరపాటు చర్య ప్రాణాల మీదకు వచ్చింది. ఈ ఘటన భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సుందరగడ్‌ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్‌ పరిధి సరఫ్‌గడ్‌ గ్రామంలో  స్థానికురాలైన ఫూలమతి కిషాన్‌ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్‌చుప్‌ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది.

భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్‌చుప్‌ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments