Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిని కిడ్నాప్ చేసి... కళ్లుపీకి... బ్లేడుతో కోసి.. అత్త కిరాతక చర్య

కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగుల

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (08:21 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు నగరం సమీపంలోని సాథాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే ఓ మహిళ పాఠశాలకు వచ్చి తన మేనకోడలిని మారుమూల నిర్జన ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ బాలిక శరీరం అంతా బ్లేడుతో గాయపర్చింది. ఆపై ఆమె కళ్లలోకి పిన్నులు గుచ్చి కళ్లు పీకేసింది. ఈ దారుణ ఘటనతో రక్తసిక్తమైన బాలిక స్పృహ కోల్పోయింది. కొందరు ఆటోడ్రైవర్లు, పాదచారులు ఈ ఘటన చూసి బాలికను పిల్లల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఈ తరహా కిరాతక చర్యకు పాల్పడటానికి కారణాలు తెలియరాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments