Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిని కిడ్నాప్ చేసి... కళ్లుపీకి... బ్లేడుతో కోసి.. అత్త కిరాతక చర్య

కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగుల

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (08:21 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు నగరం సమీపంలోని సాథాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే ఓ మహిళ పాఠశాలకు వచ్చి తన మేనకోడలిని మారుమూల నిర్జన ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ బాలిక శరీరం అంతా బ్లేడుతో గాయపర్చింది. ఆపై ఆమె కళ్లలోకి పిన్నులు గుచ్చి కళ్లు పీకేసింది. ఈ దారుణ ఘటనతో రక్తసిక్తమైన బాలిక స్పృహ కోల్పోయింది. కొందరు ఆటోడ్రైవర్లు, పాదచారులు ఈ ఘటన చూసి బాలికను పిల్లల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఈ తరహా కిరాతక చర్యకు పాల్పడటానికి కారణాలు తెలియరాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments