Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌ లేకపోయినా వారికి బతికేహక్కుంది: రాహుల్‌గాంధీ

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (20:16 IST)
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అన్ని వర్గాల వారికి చేరువకావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. టీకా తీసుకోవాలంటే కొవిన్‌లో రిజిస్ట్రర్‌ అవ్వాల్సి ఉంటుంది.

కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు, అదేవిధంగా పేదలకు డిజిటల్‌ వసతులు లేక సాధ్యం కావడం లేదని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ టీకా వేయించుకోవాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కచ్చితం కాకూడదు.

వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వచ్చిన ప్రతీ వ్యక్తి టీకా పొందాలి. ఇంటర్నెట్‌ ద్వారా కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కానీ వ్యక్తికి కూడా టీకా తీసుకునే హక్కుంది. ’’ అని పేర్కొన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు... స్మార్ట్ ఫోన్‌, డిజిటల్‌ వసతులు లేనివారు టీకా పొందేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. ఇంటర్నెట్‌ వసతులు లేని వారు కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కాలేరు కనుక వారికి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments