Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు ఘోరంగా అవమానించారు... రాజకీయాలకు గుడ్‌బై : ఇరోమ్ షర్మిల ఆవేదన

మణిపూర్ వాసులు తనను ఘోరంగా అవమానించారని, అందువల్ల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ఆ రాష్ట్ర ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతోన్న‌ సాయుధ దళాల ప్రత్యేక అ

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (08:28 IST)
మణిపూర్ వాసులు తనను ఘోరంగా అవమానించారని, అందువల్ల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ఆ రాష్ట్ర ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతోన్న‌ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోరుతూ 16 ఏళ్ల పాటు ఆమె నిరాహారదీక్ష చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ దీక్షను ఇటీవలే విరమించారు. అనంతరం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇందుకోసం ఆమె పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించారు. పీఆర్‌జేఏ పార్టీ తరపునే మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబి సింగ్‌పై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 
 
దీంతో రాజకీయపరంగా తనకు ప్రజల ఆదరణ లేదని గుర్తించిన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  అయితే ఆవిడకు కేవలం 90 ఓట్లే వచ్చాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన షర్మిల ప్రజలు తమకు మద్దతు చేయడం లేదని ఆవేదన చెందింది. మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments