Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 67 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 7వేల కేసులు

Webdunia
మంగళవారం, 26 మే 2020 (20:16 IST)
కరోనా మహమ్మారి కేరళలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి.. కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 963కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 415.542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కేరళలో ఏప్రిల్ నుంచి మే తొలి వారం వరకూ కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. 
 
67 విదేశాల నుంచి కేరళకు వచ్చిన 27 మందికి, మహారాష్ట్ర-15, తమిళనాడు-9, గుజరాత్-5, పుదుచ్చేరి-1, ఢిల్లీ-1, కర్ణాటక నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు. మరో 7 మంది ఇతరుల నుంచి వైరస్ వ్యాప్తి చెందడం వల్ల కరోనా బారిన పడినట్లు తెలిపారు. 
 
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ మినహాయింపు తరువాత ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 7,000కు చేరువవడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,000 దాటింది. మరోవైపు దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ సామర్ధ్యం పెరిగిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. రోజుకు 1.1 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments