Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా గోవధపై నిషేధానికి ప్రయత్నిస్తున్నాం : రాజ్ నాథ్ సింగ్

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (15:31 IST)
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చాక.. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలు గోవధపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని దేశవ్యాప్తంగా కొనసాగించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. గోవధపై దేశవ్యాప్త నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 
 
మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మికవేత్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ, ఆవులను సంహరించడాన్ని దేశంలో అనుమతించలేమని అన్నారు. దీన్ని నిషేధించడానికి సర్వశక్తులు ఒడ్డుతామని, ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. భారత్ ప్రపంచంలో పశు మాంసం ఎగుమతిలో రెండో స్థానంలో ఉండగా, వినియోగంలో ఐదో స్థానంలో ఉంది. కాగా దీనిపై ఏకాభిప్రాయం కుదరడం అంత సులువు కాదని రాజకీయ పండితులు అంటున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments