Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ యువ నేత శపథం... రాహుల్ సారథ్యంలో నెరవేరానా?

కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తా

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (14:31 IST)
కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తాను రాజస్థానీ తలపాగా ధరించనన్నది ఆయన ప్రతిజ్ఞ.
 
ఈ రాష్ట్రంలో వచ్చే యేడాది (2018) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ యాత్రలో ఆయన ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పాల్గొని ప్రసంగిస్తూ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా విజయం సాధించక పోవడం చాలా బాధకు గురి చేసిందన్నారు.
 
తాను చేసిన శపథం ప్రకారం కార్యకర్తలు పలు కార్యక్రమాల్లో రాజస్థానీ తలపాగాను బహుమతిగా అందించినా తాను ధరించలేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని తాను దేవుడిని ప్రార్థించానని, ఆ తర్వాతే తాను రాజస్థానీ తలపాగా ధరిస్తానని సచిన్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments