Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా యూపీ మూడో దశ పోలింగ్... విజయం మాదే : రాజ్‌నాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం లక్నోలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఓటు హక్క

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (10:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం లక్నోలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 
 
కాగా మూడో విడత పోలింగ్‌లో తాము ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని, మిగతా పార్టీలకన్నా సీట్ల పంపకాల సమీకరణ తమకు కలిసొచ్చే అంశమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. యూపీ మూడోదశ పోలింగ్‌లో 69 స్థానాలకు గానూ మొత్తం 826 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments