Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాతే..?: తొగాడియా

Webdunia
సోమవారం, 19 జనవరి 2015 (11:08 IST)
‘‘రాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాతే మా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తాం’’ అని ఢిల్లీలోని సరస్వతి శిశు మందిర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వీహెచ్‌పీ అధినేత ప్రవీణ్ భాయ్ తొగాడియా స్పష్టం చేశారు. 
 
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తొగాడియా చెప్పారు. ‘‘ఎలాగైనా హిందువులు రామ మందిరం నిర్మిస్తారు. రామ మందిరం నిర్మాణం పూర్తై తర్వాతే వీహెచ్‌పీ ఆవిర్భావం జరుపుకుంటాం. 
 
పాతికేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లో కాశ్మీరీ పండిట్లు ఇళ్లు వదిలి వెళ్లారు. నాలుగు లక్షల కాశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించిన తర్వాతే ఆవిర్భావం.’’ అని కూడా ఆయన అన్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments