Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాంతం కోసమైతే వేరు కాపురం సమంజసమే : ఢిల్లీ హైకోర్టు తీర్పు

భార్యాభర్తల ఏకాంతం కోసమైతే వేరు కాపురం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదనీ, కానీ, హిందూ భర్తను తల్లిదండ్రులకు సేవ చేసుకోనీయకుండా అడ్డుకొనేందుకు వేరు కాపురం పెట్టేందుకు ఒత్తిడి చేసే భార్య ప్రవర్తన క్రూరత్వం క

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (09:00 IST)
భార్యాభర్తల ఏకాంతం కోసమైతే వేరు కాపురం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదనీ, కానీ, హిందూ భర్తను తల్లిదండ్రులకు సేవ చేసుకోనీయకుండా అడ్డుకొనేందుకు వేరు కాపురం పెట్టేందుకు ఒత్తిడి చేసే భార్య ప్రవర్తన క్రూరత్వం కిందకే వస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. 
 
అయితే, ఏకాంతం(ప్రైవసీ) కారణంతో భార్య వేరుకాపురం కోరడం సమంజసమేనని ఇదే కోర్టు తేల్చిచెప్పింది. మెట్టినింట్లో మహిళ ఏకాంతం కోరుకుంటే దాన్ని భర్తపట్ల క్రూరత్వంగా పరిగణించరాదని, ఆ కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని స్పష్టీకరించింది. 'ఏకాంతమంటే ఎవరూ తనను గమనించని, తన ఏకాగ్రతకు భంగం కలిగించని స్థితి' అని తెలిపింది.
 
ఒక మహిళ వివాహబంధంలోకి ప్రవేశించినపుడు ఆమెకు ఏకాంతాన్ని కల్పించడం మెట్టినింటి వారి బాధ్యతని జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ దీపా శర్మలతో కూడిన తేల్చిచెప్పింది. క్రూరత్వం కారణంతో తన వివాహాన్ని రద్దు చేయాలని భర్త పెట్టుకున్న పిటిషన్‌ను 2010లో కింది కోర్టు కొట్టేసింది. అయితే, తాజాగా హైకోర్టు కూడా భర్త అప్పీలును తోసిపుచ్చుతూ కింది కోర్టు తీర్పును సమర్థించింది.

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments