Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్ష నేత కూర్చునే సీటు మాత్రం కాంగ్రెస్‌కే దక్కిందోచ్!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (13:05 IST)
లోక్ సభ కనీస బలం లేని కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఇప్పటికీ ఇవ్వలేదు. కానీ, ప్రతిపక్ష నేత కూర్చునే సీటు మాత్రం కాంగ్రెస్‌కు దక్కింది. 
 
లోక్ సభలో ప్రతిపక్ష నేత కూర్చునే సీటును మల్లికార్జున ఖర్గేకు కేటాయిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఖర్గే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 
 
స్పీకర్ తాజా నిర్ణయంతో ఇకపై ఖర్గే, తొలి వరుసలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, జేడీ (ఎస్) నేత దేవేగౌడలతో కలిసి కూర్చుంటారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments