Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం శాస్త్రవేత్తగా ఎంత ప్రావీణ్యుడో.. ఇందిరమ్మ వ్యాఖ్యల్ని బట్టి..?

Webdunia
బుధవారం, 29 జులై 2015 (09:33 IST)
భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా ఎంతటి ప్రావీణ్యాన్ని సాధించారో తెలిపే మరో ఘటన వెలుగులోకి చూసింది. విలేకరిగా పనిచేసి రిటైరైన నిశాత్ అహ్మద్ బుధవారం ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. భారత ప్రధాని హోదాలో దివంగత ఇందిరా గాంధీ శ్రీహరికోటలో జరిగిన ఓ రాకెట్ ప్రయోగానికి హాజరయ్యారు. అయితే సదరు రాకెట్ ప్రయోగం విఫలమైంది. 
 
నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన ఆ రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ ఆసక్తికర వ్యాఖ్య చేశారట. ‘‘ఈ ప్రయోగం విఫలమవడంలో విశేషమేముంది? కలాం సారథ్యం లేకే రాకెట్ కూలిపోయింది’’ అని వ్యాఖ్యానించారట. నాటి ఇందిరాగాంధీ వ్యాఖ్యలను కలాం మరణం నేపథ్యంలో మరోసారి గుర్తు చేసుకున్న నిషాత్ అహ్మద్, అవే వ్యాఖ్యలను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments