Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారా.. గాంధీని చంపాక ఎవరు పండగ చేసుకున్నారో?

ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి స్వచ్చందంగా పోరు విరమించిన గుర్ మెరహ్ కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేస

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (05:23 IST)
ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో  తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి స్వచ్చందంగా పోరు విరమించిన గుర్ మెరహ్ కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్  రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేసుకునే వారు కౌర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె తండ్రి ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉంటుంది’ అని అన్నారు. ‘జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారు. వర్సిటీల్లో్ల యువతను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ఆరోపించారు.
 
రిజిజు విమర్శలను సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ‘‘గాంధీని చంపాక ఎవరు పండుగ చేసుకున్నారు ‘గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్‌ కార్యకర్తలు సంతోషంతో స్వీట్లు పంచారు’ అని పటేల్‌(తొలి హోం మంత్రి)..గోల్వార్కర్‌(ఆరెస్సెస్‌)కు 11–09–1948న చెప్పా రు’’ అని ఏచూరి ట్వీట్‌ చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments