Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. ఇద్దరూ విషం తాగారు.. చివరికి?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:31 IST)
దేశంలో కరోనా విజృంభిస్తున్నా... కామాంధుల్లో మార్పు రాలేదు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి దూరంగా వుండేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. కానీ కామాంధులు మాత్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. వారిలో మార్పు రావట్లేదు. కఠినమైన చట్టాలు వచ్చినా ఫలితం శూన్యం. 
 
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న జల్పాయిగురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. 
 
16, 14 ఏళ్ల అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఇద్దరూ ఇంటికి వచ్చి విషం తాగారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments