Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. ఇద్దరూ విషం తాగారు.. చివరికి?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:31 IST)
దేశంలో కరోనా విజృంభిస్తున్నా... కామాంధుల్లో మార్పు రాలేదు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి దూరంగా వుండేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. కానీ కామాంధులు మాత్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. వారిలో మార్పు రావట్లేదు. కఠినమైన చట్టాలు వచ్చినా ఫలితం శూన్యం. 
 
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న జల్పాయిగురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. 
 
16, 14 ఏళ్ల అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఇద్దరూ ఇంటికి వచ్చి విషం తాగారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments