Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. ఇద్దరూ విషం తాగారు.. చివరికి?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:31 IST)
దేశంలో కరోనా విజృంభిస్తున్నా... కామాంధుల్లో మార్పు రాలేదు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి దూరంగా వుండేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. కానీ కామాంధులు మాత్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. వారిలో మార్పు రావట్లేదు. కఠినమైన చట్టాలు వచ్చినా ఫలితం శూన్యం. 
 
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న జల్పాయిగురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. 
 
16, 14 ఏళ్ల అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఇద్దరూ ఇంటికి వచ్చి విషం తాగారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments