Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు సచివాలయం మూసివేత.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (12:59 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉన్న సచివాలయం నబన్నాను అధికారులు మూసివేశారు. సోమ, మంగళవారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు తెలిపారు. 
 
సచివాలయంలో విధులు నిర్వహించే సబ్‌‌ఇన్‌స్పెక్టర్‌‌ ఒకరికి కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎస్ఐని 14వ అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో విధుల్లో ఉన్నారని, హౌరా జిల్లా పక్కనే ఉన్న సచివాలయంలో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపడుతారన్నారు. 
 
‘నబన్నా’ అధికారులు, సిబ్బంది సోమ, మంగళవారాల్లో ఇంటి నుంచే పని చేస్తారన్నారు. కాగా, ఎస్‌ఐ భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారని, ఇద్దరిని రాజర్‌హాట్‌ ప్రాంతంలోని దవాఖానలో చేర్పించారని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మంది సిబ్బందితో ‘నబన్నా’ పని చేస్తున్నప్పటికీ సీఎం మమతా బెనర్జీ ప్రతి రోజు కార్యాలయానికి హాజరవుతున్నారని అధికారి పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments