Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (17:21 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పిడుగు పడి 12 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో పిడుగుపడి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా తెలిపారు. మల్దాలోని బంగిటోలా హైస్కూలు సమీపంలో పాఠశాల వేళల్లో పిడుగుపడటంతో ఈ ఘోరం జరిగిందని తెలిపారు. మృతులంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వారని ఆయన తెలిపారు. 
 
రానున్న 24 గంటల్లో కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో అన్ని దక్షిణ జిల్లాలను రుతుపవనాలు ముంచెత్తుతాయని వెల్లడించింది. అలాగే, గత 48 గంటలుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments