Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (17:21 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పిడుగు పడి 12 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో పిడుగుపడి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా తెలిపారు. మల్దాలోని బంగిటోలా హైస్కూలు సమీపంలో పాఠశాల వేళల్లో పిడుగుపడటంతో ఈ ఘోరం జరిగిందని తెలిపారు. మృతులంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వారని ఆయన తెలిపారు. 
 
రానున్న 24 గంటల్లో కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో అన్ని దక్షిణ జిల్లాలను రుతుపవనాలు ముంచెత్తుతాయని వెల్లడించింది. అలాగే, గత 48 గంటలుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments