Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీర్బూమ్‌లో 12 మంది సజీవదహనం.. ఎలా జరిగింది?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (21:07 IST)
పశ్చిమ బెంగాల్‌లో బీర్బూమ్ జిల్లాలోని ఇళ్లకు నిప్పు పెట్టడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు సమాచారం. రాజకీయ కక్షల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి. 
 
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం గత రాత్రి సుమారు 10-12 ఇళ్లకు నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోయి 12 మంది చనిపోగా.. మరో 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమవ్వగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 
అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీర్‌భూమ్‌లో జరిగిన రాజకీయ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ విషయంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. 'రాంపూర్‌హాట్‌లో అగ్నిప్రమాదానికి రాజకీయాలకు సంబంధం లేదని కొట్టిపారేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments