Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచిత్ర విషాద ఘటన : భార్య మీద పడటంతో ప్రాణాలు విడిచిన భర్త... ఎందుకో తెలుసా?

సాధారణంగా భర్తల వల్ల భార్యలు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఇక్కడో విచిత్రం జరిగింది. భర్త మీద భార్య పడటంతో అతను ప్రాణాలు కోల్పోయిన విచిత్ర విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో జరిగింది.

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (11:01 IST)
సాధారణంగా భర్తల వల్ల భార్యలు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఇక్కడో విచిత్రం జరిగింది. భర్త మీద భార్య పడటంతో అతను ప్రాణాలు కోల్పోయిన విచిత్ర విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజ్‌కోట్‌లోని రామ్ దామ్ సొసైటీలో మంజుల, నట్వర్ లాల్‌లు అనే దంపతులు ఉన్నారు. మంజుల సుమారు 128 కిలోల బరువు ఉంటుంది. వీరి కుమారుడు అశిష్, కోడలు నిశాలు పై అంతస్తులో కాపురముంటున్నారు. 
 
అయితే, ఆశిష్ శ్వాసపీల్చడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మందులు తెచ్చేందుకు భార్య నిశా కిందకు దిగి వచ్చింది. ఆ సమయంలో కొడుకును చూసేందుకు తల్లిదండ్రులు పైఅంతస్తులోకి వెళ్లేందుకు హడావుడిగా మెట్లెక్కుతున్నారు. 
 
ఈ క్రమంలో మంజుల కాలు జారీ వెనకే వస్తున్న భర్తపై పడింది. దీంతో ఆయన మృతిచెందారు. అలాగే, ఈ ఘటనలో గాయపడిన మంజుల కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నిండింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments