Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌ హింసపై కేంద్రం సీరియస్.. విచారణకు ప్రత్యేక కమిటీ

Webdunia
గురువారం, 6 మే 2021 (11:25 IST)
ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింస చెలరేగింది. పలు ప్రాంతాల్లో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. 
 
ఈ హింస దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ న‌లుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని నియ‌మించింది. 
 
అద‌న‌పు కార్య‌ద‌ర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ క‌మిటీ బెంగాల్‌లో ప‌ర్య‌టించి క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ప‌రిశీలించ‌నున్న‌ది. ఈ ప్ర‌త్యేక బృందం గురువారం నాడే బెంగాల్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ద‌ని కేంద్ర హోంశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments