Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల్ని చితకబాదిన అనంత్ కుమార్ హెగ్డే.. సీసీటీవీలో రికార్డ్.. అమ్మ కోసం..?

కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (16:09 IST)
కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్ హెగ్డే వార్తల్లోకెక్కారు. ఈసారి వైద్యులపై చేజేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ ముగ్గురు వైద్యులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని అనంత్ కుమార్ హెగ్డే కార్వార్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ వైద్యులు మధుకేశ్వరజీవి, బాలచంద్ర, రాహుల్ మర్షకర్ అనే వైద్యులపై ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ దాడిలో వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకుంటున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనిపై కేసు ఇంకా నమోదు కాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments