Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల్ని చితకబాదిన అనంత్ కుమార్ హెగ్డే.. సీసీటీవీలో రికార్డ్.. అమ్మ కోసం..?

కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (16:09 IST)
కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్ హెగ్డే వార్తల్లోకెక్కారు. ఈసారి వైద్యులపై చేజేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ ముగ్గురు వైద్యులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని అనంత్ కుమార్ హెగ్డే కార్వార్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ వైద్యులు మధుకేశ్వరజీవి, బాలచంద్ర, రాహుల్ మర్షకర్ అనే వైద్యులపై ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ దాడిలో వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకుంటున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనిపై కేసు ఇంకా నమోదు కాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments