Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరాలంటూ డబ్బు ఆశ చూపుతున్నారు : ఆప్ ఎంపీ భగవత్ సింగ్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (12:35 IST)
భారతీయ జనతా పార్టీపై పంజాబ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఎంపీ భగవత్ మన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డబ్బుతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ బీజేపీ నేతలు ప్రలోభాలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనిర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశ చూపించారని ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో చోటుకల్పిస్తామని ప్రలోభ పెట్టారని చెప్పారు. అయితే, ఆ నేత పేరును సమయం వచ్చినపుడు వెల్లడిస్తానని చెప్పారు. 
 
అంతేకాకుండా, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిచారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు తెరతీసిందని ఆరోపించారు. అయితే తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నటికీ అమ్ముడుపోమన్నారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టిసారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments