Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరాలంటూ డబ్బు ఆశ చూపుతున్నారు : ఆప్ ఎంపీ భగవత్ సింగ్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (12:35 IST)
భారతీయ జనతా పార్టీపై పంజాబ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఎంపీ భగవత్ మన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డబ్బుతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ బీజేపీ నేతలు ప్రలోభాలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనిర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశ చూపించారని ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో చోటుకల్పిస్తామని ప్రలోభ పెట్టారని చెప్పారు. అయితే, ఆ నేత పేరును సమయం వచ్చినపుడు వెల్లడిస్తానని చెప్పారు. 
 
అంతేకాకుండా, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిచారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు తెరతీసిందని ఆరోపించారు. అయితే తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నటికీ అమ్ముడుపోమన్నారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టిసారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments