Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాకీ లైసెన్సులు ఇప్పించినవారికే ఓట్లు వేస్తాం... ఓటర్ల వింత డిమాండ్!!!

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:11 IST)
దేశంలో మినీ సమరంగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా ఒకటి. అయితే, ఈ రాష్ట్రంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలను ఓటర్లు వింత కోరికలు కోరుతున్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ఓటర్లు కొత్త రకం డిమాండ్లు చేస్తుండటంతో ఖంగుతింటున్నారు. తమకు తుపాకీ లైసెన్స్ ఇప్పించే అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేస్తామని తెగేసి చెబుతున్నారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. దీన్ని నిర్మూలించడానికి భిండ్ నియోజకవర్గ ఓటర్లు తమకు తుపాకీ లైసెన్సులు కావాలని కోరుతున్నారు. తుపాకీ లైసెన్స్ ఉంటే దేశంలో ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు చేసుకోవచ్చని వారి ఉద్దేశం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ పాలకులు ఎలాంటి పరిష్కారం చూపించలేదని, అందుకే తుపాకీ లైసెన్సుల డిమాండ్ న్యాయమైనదేనని భిండ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ సింగ్ చుతుర్వేది అంటున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి నరేంద్ర సింగ్ కుశ్వాహా కూడా అధికారంలోకి రాగానే ప్రభుత్వంతో మాట్లాడి ఓటర్ల డిమాండ్‌ను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments