Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా మే హై పరమాత్మ... ఉగ్రవాదికి ఓటర్ ఐడీ... ఆధార్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (08:50 IST)
భారత దేశంలో లంచం ఇస్తే ఏదైనా జరిగిపోతుంది. ఎవరికైనా గుర్తింపు లభిస్తుందనడంలో అనుమానం లేదు. మన అధికారులు మరోమారు రుజువు చేసుకున్నారు. అయితే ఏకంగా ఉగ్రవాదులకే ఓటరు ఐడీలను, ఆధార్ కార్డులను కూడా ఇచ్చేస్తారని ఊహించి ఉండరు కదు. అది కూడా జరిగిపోయింది. బంగ్లాదేశ్కు చెందిన తారిఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాది భారత్లో ఆధార్ కార్డుతోపాటు, ఎన్నికల గుర్తింపు కార్డు కూడా పొందాడు. నట్లు అధికార వర్గాల సమాచారం. 
 
తారఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాదికి బుర్ద్వాన్ పేలుళ్లలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. గతవారం జార్ఖండ్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు ఆ నేరానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. అయితే చివరకు దిమ్మ తిరిగే అంశాలను వెల్లడించారు. భారీ మొత్తంలో లంచం ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను పొందినట్లు వెల్లడించారు. దీంతో అధికారులు షాక్ తిన్నారు. 
 
బంగ్లాదేశ్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్తో తారిఖ్కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతని నుంచి మరింత సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. 
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments