Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకర్స్ ఛేజ్ : సింహాలతో చెడుగుడు... (వీడియో)

పులి కనిపిస్తే పరుగో పరుగు. సింహం గాండ్రింపు వింటే ఒళ్లంతా వణుకే.. అలాంటిది ఆ కుర్రోళ్లు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలో గిర్ అటవీ ప్రాంతం విస్తర

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (16:53 IST)
పులి కనిపిస్తే పరుగో పరుగు. సింహం గాండ్రింపు వింటే ఒళ్లంతా వణుకే.. అలాంటిది ఆ కుర్రోళ్లు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలో గిర్ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పులుల సంరక్షణలో భాగంగా ఇక్కడ అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 
 
దీంతో ఇటీవల పులులు, సింహాల సంఖ్య గిర్ అటవీ ప్రాంతంలో బాగా పెరిగింది. సుమారు 400 పులులు, సింహాలు ఉన్నట్లు సమాచారం. అలాంటి ప్రాంతంలో నలుగురు యువకులు.. రెండు బైక్స్‌పై సింహం పిల్లలను తరుముతూ.. వాటిని ఆట పట్టిస్తూ.. బైకులు చేసే శబ్దాలు, ఆ యువకుల అరుపులకు భయపడిన సింహం పిల్లలు పరిగెడుతూ ఉంటాయి. అయినా వదిలిపెట్టకుండా ఆ యువకులు వాటిని వెంబడిస్తున్నారు. 
 
ఈ వీడియో చర్చనీయాంశం అవ్వటంతో గుజరాత్ అటవీ శాఖ విచారణ చేపట్టింది. ఆ యువకులు ఎవరు.. ఏ ప్రాంతం వారు అనే విషయాలపై ఆరా తీస్తోంది. బండి నెంబర్లు ఆధారంగా రాజ్‌కోట్ ప్రాంతం వారిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం