Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో ఉన్న అమ్మను నేనెందుకు చూడాలి: కెప్టెన్ విజయ్ కాంత్ ప్రశ్న

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెను త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు అమ్మ ఆరోగ్యంపై ప్రముఖులు ఆరాతీ

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (17:42 IST)
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెను త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు అమ్మ ఆరోగ్యంపై ప్రముఖులు ఆరాతీస్తున్నారు. పరామర్శిస్తున్నారు. అయితే డీఎండీకే చీఫ్, కెప్టెన్ విజయ్ కాంత్ మాత్రం అమ్మను ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించలేదు. 
 
ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ అమ్మను పరామర్శించకపోవడంపై తాజాగా వివరణ ఇచ్చారు. జయలలితను చూసేందుకు నేనెందుకు వెళ్లాలి? ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. తన పార్టీ కార్యకర్త ఆస్పత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శిస్తాను.. కానీ ఆమెను చూడాలని అవసరం ఏముందని ప్రశ్నించారు. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి శనివారం ప్రకటించారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలో స‍్పెషల్‌ రూమ్‌కు మారుస్తామని తెలిపారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments