Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజీ మీద మాట్లాడుతూ.. కుప్పకూలిన రిటైర్డ్ ప్రొఫెసర్.. గుండెపోటుతో?

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:47 IST)
proffessor
స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. ఓ ప్రొఫెసర్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. అప్పటివరకు ఉత్సాహంగా వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్ వున్నట్టుండి పడిపోయారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... బీహార్, చప్రా జిల్లాలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వేదికపై కుప్పకూలిపోయారు. ఆయన కుప్పకూలడంతో అందరూ షాక్ అయ్యారు. 
 
అంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్ సింగ్ మారుతీ మానస్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 
 
రణంజయ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టేజీపై మాట్లాడుతుండగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments