Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై వజ్రాలు ఏరుకున్న ప్రజలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (14:08 IST)
గుజరాత్ రాష్ట్రంలో కొందరు స్థానికులు నడి రోడ్డుపై వజ్రాలను ఏరుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికర సంఘటన వివరాలను పరిశీలిస్తే, గుజరాష్ట్రంలోని సూరత్‌లోని వరచ్చా అనే ప్రాంతం వజ్రాలకు ఎంతో ప్రసిద్ధి. 
 
ఇక్కడ వజ్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డుపై పడేసుకున్నట్టు ఓ వార్త చక్కర్లు కొట్టింది. నడి రోడ్డుపై పడిపోయిన ఈ వజ్రాల విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. 
 
అంతే.. ఈ వార్తను తెలుసుకున్న స్థానికులు.. రోడ్డుపై పడిపోయిన వజ్రాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్డుపై అణువణువూ శోధించారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో రద్దీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 
 
కొందరికి కొన్ని వజ్రాలు కనిపించినా అవి ఇమిటేషన్ జ్యూవెలరీలో వాడే అమెరికన్ డైమండ్స్‌ అని తేలడంతో ఉసూరుమన్నారు. ఇది ఫ్రాంక్ అయి వుంటుందని మరికొందరు అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments