Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదానికి కేంద్రంగా మారిన ఢిల్లీ మెట్రో రైలు.. కొట్టుకున్నారు..

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (08:51 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలు వివాదానికి కేంద్రంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణీకులు ముద్దుమురెపాల కోసం వాడుకుంటున్నారు. ఇంకా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్‌ల గోల కూడా జరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫుటేజీలో, పురుషులు పంచ్‌లు ఇచ్చుకోవడం.... ఒకరినొకరు కొట్టుకోవడం చూడవచ్చు. 
 
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments