Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదానికి కేంద్రంగా మారిన ఢిల్లీ మెట్రో రైలు.. కొట్టుకున్నారు..

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (08:51 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలు వివాదానికి కేంద్రంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణీకులు ముద్దుమురెపాల కోసం వాడుకుంటున్నారు. ఇంకా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్‌ల గోల కూడా జరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫుటేజీలో, పురుషులు పంచ్‌లు ఇచ్చుకోవడం.... ఒకరినొకరు కొట్టుకోవడం చూడవచ్చు. 
 
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments