Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడి తిండి తింటూ పాక్‌ను పొగిడే వాళ్లను చెప్పుతో కొట్టి..

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (15:30 IST)
భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌ను పొగిడేవాళ్లని చెప్పుతో కొట్టాలని విశ్వ హిందూ పరిషత్‌ నేత సాధ్వి బాలికా సరస్వతి అన్నారు. అలా మాట్లాడేవారిని అక్కడికే తరిమికొట్టాలన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బాలిక సరస్వతీ ఈ మంగుళూరులో హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో ముఖ్యవక్తగా వచ్చి ప్రసంగించారు. ఈ దేశంలో ఉండి ఇక్కడి తిండి తింటూ పరాయిదేశం పాక్‌ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టి తరిమేయాలన్నారు.
 
భారత్‌లో ఉంటూ, ఇక్కడ పండుతున్న తిండి తింటూ పరాయి దేశాన్ని పొగిడేవాళ్లను కొట్టి తరమాలని ఉద్బోధించారు. ఇటువంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించరాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో శ్రీరాముడికి గుడి కట్టాలని, ఇస్లామాబాదులో కూడా రామమందిరం నిర్మించి అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. మనమంతా ఆయుధాలు పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments