Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదికి విష సర్పాలు కాపలా?

ఐవీఆర్
శనివారం, 13 జులై 2024 (13:38 IST)
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని ఆదివారం నాడు తెరవబోతున్నారు. ఈ గదిని 46 ఏళ్ల క్రితం తెరిచినట్లు ఆలయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఐతే ఈ రహస్య గదిలోని రత్న భాండాగారానికి విష సర్పాలు కాపలా వున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనితో ముందుజాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ పాము కాటేసినా వెంటనే వైద్యం చేయించేందుకు వైద్యులను సిద్ధం చేసారు. కాగా కర్ర పెట్టెల్లో దాచిన పూరీ జగన్నాథని సంపద ఎంత అనే విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని వుంది.
 
అసలు పూరీ జగన్నాథుని ఆలయం అంటేనే ఎన్నో అద్భుతాలతో కూడుకుని వుంటుంది. ఇక్కడ ప్రకృతి నియమావళిని ధిక్కరిస్తూ ఈ ఆలయ గోపురంపై గాలికి వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతుంది. ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజూ పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో వున్న ఆలయ గోడలపైకి ఎక్కుతాడు. రోజులో ఏ సమయంలోనైనా సూర్యుని కిరణాలు ఆలయంపై పడినా దాని నీడ కనిపించదు, ఏ దిశలోనైనా అంతే, అది ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఇంకా ఆలయంలో ఎన్నో వున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments