Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదికి విష సర్పాలు కాపలా?

ఐవీఆర్
శనివారం, 13 జులై 2024 (13:38 IST)
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని ఆదివారం నాడు తెరవబోతున్నారు. ఈ గదిని 46 ఏళ్ల క్రితం తెరిచినట్లు ఆలయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఐతే ఈ రహస్య గదిలోని రత్న భాండాగారానికి విష సర్పాలు కాపలా వున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనితో ముందుజాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ పాము కాటేసినా వెంటనే వైద్యం చేయించేందుకు వైద్యులను సిద్ధం చేసారు. కాగా కర్ర పెట్టెల్లో దాచిన పూరీ జగన్నాథని సంపద ఎంత అనే విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని వుంది.
 
అసలు పూరీ జగన్నాథుని ఆలయం అంటేనే ఎన్నో అద్భుతాలతో కూడుకుని వుంటుంది. ఇక్కడ ప్రకృతి నియమావళిని ధిక్కరిస్తూ ఈ ఆలయ గోపురంపై గాలికి వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతుంది. ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజూ పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో వున్న ఆలయ గోడలపైకి ఎక్కుతాడు. రోజులో ఏ సమయంలోనైనా సూర్యుని కిరణాలు ఆలయంపై పడినా దాని నీడ కనిపించదు, ఏ దిశలోనైనా అంతే, అది ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఇంకా ఆలయంలో ఎన్నో వున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments